చెన్నూరు నియోజక వర్గంలో వరుసగా 4 సార్లు 1985, 1989,1994, 1999 లలో MLA గా గెలిచారు.2004 లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ చేతిలో ఓటమి చవి చూశారు. కార్మిక శాఖా మంత్రిగా , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు..
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్
జగన్ సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్
జగన్ సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

No comments:
Post a Comment