మొసళ్ళ మడుగు
జైపూర్ మండలం శివ్వారం గ్రామ సమీపంలో ఎత్తైన రెండు కొండల మధ్య లోతయిన పెద్ద కొలను ఉంది.దీన్నే మొసళ్ళ మడుగు అంటారు. దీన్ని మొసళ్ళ సంరక్షణ కేంద్రంగా అటవీ శాఖ ప్రకటించింది. ప్రకృతి అందాలు ఆరబోసినట్లుగా ఈ ప్రాంతం చూడముచ్చట గొలుపుతుంది. నదిలోని దొన మధ్య నుండి వెళితే మల్లన్న ఆలయం వస్తుంది.
No comments:
Post a Comment