జైపూర్ మండలం లోని పౌనూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఏటా భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి, రుక్మిణీ, సత్యభామ ల కల్యాణాన్ని చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు వస్తారు.
***********
జైపూర్ మండలం భీమారం గ్రామానికి చెందిన చెరకు భారతి - సర్వోత్తమ రెడ్డి దంపతులు తమ సొంత నిధులను వెచ్చించి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అఖిల భారత హనుమాన్ దీక్షా పీటాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ ,విజయవాడ వారి చేత ప్రతిష్టింప చేసారు ...
**********************************
***********
జైపూర్ మండలం భీమారం గ్రామానికి చెందిన చెరకు భారతి - సర్వోత్తమ రెడ్డి దంపతులు తమ సొంత నిధులను వెచ్చించి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అఖిల భారత హనుమాన్ దీక్షా పీటాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ ,విజయవాడ వారి చేత ప్రతిష్టింప చేసారు ...
**********************************
జైపూర్ అడవి లో ఉన్న మల్లన్న స్వామీ దేవాలయం ... ఇక్కడికి ప్రతి ఆదివారం , గురువారాల్లో భక్తులు ఎక్కువ వస్తుంటారు..



No comments:
Post a Comment